రాజ్ఘాట్ వద్ద చెట్టును నాటిన ట్రంప్ దంపతులు
By అంజిPublished on : 25 Feb 2020 3:19 PM IST

ఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్నాత్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.
అనంతరం ట్రంప్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.
ట్రంప్ దంపతులు రాజ్ఘాట్కు వద్ద మహాత్మాగాంధీ సమాధికి ట్రంప్ దంపతులు నివాళులర్పించారు.
అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలానియా ట్రంప్ చెట్టును నాటారు.
Next Story