ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం సీఎం సిగ్గుతో తలదించుకోవాలి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2020 9:06 AM GMT
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం సీఎం సిగ్గుతో తలదించుకోవాలి

ఉస్మానియా ఆసుపత్రిలోకి నీళ్లు రావటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా టెస్టులు ఎక్కువ చేస్తే పాజిటివ్ కేసులు ఎక్కువ వస్తాయని.. అందువల్లే టెస్టులు తక్కువ చేస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు.

Next Story