టెన్త్ పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త షెడ్యూల్ విడుదల
By సుభాష్Published on : 7 March 2020 12:40 PM IST

ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది ప్రభుత్వం. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ షెడ్యూల్ను మార్చినట్లు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు నిర్వహిస్తారు.
కొత్త షెడ్యూల్ ఇలా ఉంది
మార్చి 31 | ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 |
ఏప్రిల్ 1 | ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 |
ఏప్రిల్ 3 | సెకండ్ లాంగ్వేజ్ |
ఏప్రిల్ 4 | ఇంగ్లీష్ పేపర్ 1 |
ఏప్రిల్ 6 | ఇంగ్లీష్ 2 |
ఏప్రిల్ 7 | మ్యాథమేటిక్స్ పేపర్ 1 |
ఏప్రిల్ 8 | మ్యాథమేటిక్స్ పేపర్ 2 |
ఏప్రిల్ 9 | జనరల్ సైన్స్ పేపర్ 1 |
ఏప్రిల్ 11 | జనరల్ సైన్స్ పేపర్ 2 |
ఏప్రిల్ 13 | సోషల్ స్టడీస్ పేపర్ 1 |
ఏప్రిల్ 15 | సోషల్ స్టడీస్ పేపర్ 2 |
Next Story