టెన్త్‌ పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త షెడ్యూల్‌ విడుదల

By సుభాష్
Published on : 7 March 2020 12:40 PM IST

టెన్త్‌ పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది ప్రభుత్వం. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ షెడ్యూల్‌ను మార్చినట్లు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు నిర్వహిస్తారు.

కొత్త షెడ్యూల్‌ ఇలా ఉంది

మార్చి 31ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 1ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 3సెకండ్‌ లాంగ్వేజ్‌
ఏప్రిల్‌ 4ఇంగ్లీష్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 6ఇంగ్లీష్ 2
ఏప్రిల్‌ 7మ్యాథమేటిక్స్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 8మ్యాథమేటిక్స్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 9జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 11జనరల్‌ సైన్స్‌ పేపర్‌ 2
ఏప్రిల్‌ 13సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 1
ఏప్రిల్‌ 15సోషల్‌ స్టడీస్‌ పేపర్‌ 2

Next Story