శ్రీశైలం: శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఒకటో నెంబర్ జనరేటర్ బ్రేక్ ప్యాడ్స్లో మంటలు చెలరేగాయి. దీంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో 110 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేశారు.