శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 7:22 AM GMT
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం

శ్రీశైలం: శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఒకటో నెంబర్‌ జనరేటర్‌ బ్రేక్‌ ప్యాడ్స్‌లో మంటలు చెలరేగాయి. దీంతో కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో 110 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేశారు.

Next Story