సీఎం వైఎస్ జగన్ కు వివాహ ఆహ్వానపత్రిక అందజేసిన చందనా దీప్తీ
By న్యూస్మీటర్ తెలుగు Published on : 3 Oct 2019 12:36 PM IST

అమరావతి: మెదక్ జిల్లా SP చందనా దీప్తీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. తన వివాహ ఆహ్వానపత్రికను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులకు అందజేశారు. తన వివాహానికి వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరారు.
Next Story