కాంగ్రెస్ రైతు సంక్షేమ దీక్ష దృశ్యమాలిక
By తోట వంశీ కుమార్ Published on : 5 May 2020 4:41 PM IST

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు రైతు సంక్షేమ దీక్ష నిర్వహిస్తున్నారు. గాంధీభవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్రెడ్డి, వీహెచ్, పొన్నం తదితరులు దీక్షకు కూర్చున్నారు.






Next Story