హీరోయిన్ రష్మిక మందన.. ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. గీతా గోవిందం సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది. డియర్ కామ్రేడ్ సినిమాలో మరోసారి విజయ్ దేవరకొండతో నటించింది. ఆ తర్వాత సూపర్స్టార్ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి భారీ హిట్ అందుకుంది. ఇవాళ రష్మిక మందనా 24వ పుట్టిన రోజు...