మైనర్‌ బాలికపై కానిస్టేబుల్‌ అఘాయిత్యం.. బాలల హక్కుల సంఘం ఫిర్యాదుతో..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2020 8:25 AM GMT
మైనర్‌ బాలికపై కానిస్టేబుల్‌ అఘాయిత్యం.. బాలల హక్కుల సంఘం ఫిర్యాదుతో..

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో మైనర్ బాలిక(12) పై ఉమేష్ అనే కానిస్టేబుల్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. లాక్‌డౌన్‌ కావడంతో ఆ బాలిక ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటోంది. ఇదే అదునుగా బావించిన ఆ కామాంధుడు బాలికపై దారుణానికి ఒడిగట్టాడు.

Next Story