ఎంపీ విజయసాయి రెడ్డి పై నెటిజన్ల ఆగ్రహం..
By రాణి Published on 15 April 2020 8:26 PM ISTవిజయసాయిరెడ్డి పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరు చెప్పకుండా ఓ సీనియర్ రాజకీయ నేతపై విజయసాయిరెడ్డి చేసిన వరుస ట్వీట్లను ట్రోల్ చేస్తున్నారు. ఆ మాట కొస్తే నువ్వేమైనా తక్కువా అంటూ తిట్ల దండకాన్ని అందుకుంటున్నారు. ఏపీ రాజకీయ నేతలందరిలోకెల్లా ఎప్పుడు ట్విట్టర్ లో అలర్ట్ గా ఉండే విజయసాయిరెడ్డి పై నెటిజన్ల ఆగ్రహానికి అసలు కారణం ఏమై ఉంటుందనుకుంటున్నారా ?.. ఇది చదవండి.
ఈ ట్వీట్ల పైనే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఏమని చెప్పను నేస్తం మా బతుకులు ఇంతే అని ఒకరు, అనుక్షణం రాజకీయాలేనా..? విపత్తు సమయంలో ఆరోపణలు మాని ఆచరణ చూడండి అని మరొకరు, ఎట్టెట్టా...వాడుకోవడం గురించి నువ్వే చెప్పాలయ్యా ? నీ వాడకం, నీ వంగడం లోకవిధితమేగా. ఏమాటకామాటే చెప్పుకోవాలి..అందులో బాబోర్ని బీట్ చేశావ్అని ఇంకొకరు.. ఇలా ట్వీట్లు వేస్తూ ట్విట్టర్ లో ఎంపీ విజయసాయి రెడ్డి ని ట్రోల్ చేస్తున్నారు.
Also Read : ఏపీ డీజీపీ కి ఎంపీ విజయసాయి లేఖ