ప్రేమికుల ఆత్మహత్య..!
By న్యూస్మీటర్ తెలుగు Published on : 21 Sept 2019 11:28 AM IST

భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా :జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. గూగులోత్ గోపి(పండు, 22), లవుడియా సింధు (21) పురుగులు మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ప్రేమికుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story