భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా :జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. గూగులోత్ గోపి(పండు, 22), లవుడియా సింధు (21) పురుగులు మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ప్రేమికుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.