ఇక జ్ఞాపకాలే
By న్యూస్మీటర్ తెలుగు Published on : 18 Sept 2019 5:46 PM IST

నరసరావుపేట: ఏపీ మాజీ స్పీకర్ కోడెల పార్దివదేహానికి దహనసంస్కారాలు ముగిశాయి. కుమారుడు శివరాం దహనసంస్కారాలు నిర్వహించారు. కోడెల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కోడెల అంతిమయాత్రలో వేలాది మంది పాల్గోని మ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.
Next Story