సుశీల్ జ్యువెలరీస్‌లో ఐటీ దాడులు..

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 11 March 2020 2:52 PM IST

సుశీల్ జ్యువెలరీస్‌లో ఐటీ దాడులు..

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని సుశీల జ్యువెలరీస్‌ దుకాణంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. షాపులోని పలు రికార్డులను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఐటీ దాడుల సమాచారంతో పట్టణంలోని నగల దుకాణాలు మూతబడ్డాయి.

Next Story