ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్.. ఇద్దరు మృతి.. శంషాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
By Medi Samrat Published on 17 April 2022 11:04 AM GMTNext Story