టీడీపీని ప్రజలు నమ్ముతున్నారు - హుజూర్ నగర్ అభ్యర్ధి కిరణ్మయి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 2:12 PM GMT
టీడీపీని ప్రజలు నమ్ముతున్నారు - హుజూర్ నగర్  అభ్యర్ధి కిరణ్మయి

సూర్యాపేట జిల్లా: హుజూర్‌ నగర్ ఉప ఎన్నికలో తన గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ అభ్యర్ధి కిరణ్మయి. టీడీపీకి బడుగుల పార్టీగాపేరుందన్నారు. ప్రజలకు సేవచేయాలన్న తన కమిట్‌మెంటే తనను గెలిపిస్తోందంటోన్న టీడీపీ అభ్యర్ది కిరణ్మయితో న్యూస్ మీటర్ ఫేస్ టు ఫేస్.

Next Story