టీడీపీని ప్రజలు నమ్ముతున్నారు - హుజూర్ నగర్ అభ్యర్ధి కిరణ్మయి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 2:12 PM GMT
టీడీపీని ప్రజలు నమ్ముతున్నారు - హుజూర్ నగర్  అభ్యర్ధి కిరణ్మయి

సూర్యాపేట జిల్లా: హుజూర్‌ నగర్ ఉప ఎన్నికలో తన గెలుపు ఖాయమంటున్నారు టీడీపీ అభ్యర్ధి కిరణ్మయి. టీడీపీకి బడుగుల పార్టీగాపేరుందన్నారు. ప్రజలకు సేవచేయాలన్న తన కమిట్‌మెంటే తనను గెలిపిస్తోందంటోన్న టీడీపీ అభ్యర్ది కిరణ్మయితో న్యూస్ మీటర్ ఫేస్ టు ఫేస్.

Next Story
Share it