పాకిస్తాన్లో భూకంపం..భారత్లోనూ కంపించిన భూమి..!
By న్యూస్మీటర్ తెలుగు Published on : 24 Sept 2019 5:14 PM IST

పాకిస్తాన్ : పాక్ను భూకంపం వణికించింది. భూకంపం ధాటికి లాహోర్ వణికిపోయింది. రిక్టర్ స్కేల్పై భూకంపం 6.3గా నమోదైంది. మధ్యాహ్నం 4గంటల 32 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. మన దేశ రాజధాని ఢిల్లీతోపాటు చంఢీఘడ్, శ్రీనగర్ అలాగే..పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ , లాహోర్, కైబర్ ఫక్త్ రీజన్లో కూడా భూమి కంపించింది. అయితే...ఎక్కడ ప్రాణహాని జరిగినట్లు సమాచారం లేదని జమ్ము కశ్మీర్ డీజీ సింగ్ చెప్పారు.
Next Story