దుర్గమ్మకు నీలాహారం బహుకరించిన భక్తుడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 6:20 AM GMT
దుర్గమ్మకు నీలాహారం బహుకరించిన భక్తుడు..!

విజయవాడ: దుర్గమ్మ అమ్మవారికి రూ.10 లక్షలు విలువచేసే నీలాల హారాన్ని భక్తులు సమర్పించారు. బంగారు నీలాభరాన్ని భక్తుడు ధనేకుల వెంకట భవానీ ప్రసాద్ అమ్మవారికి ఇచ్చారు. దసరా నవరాత్రులు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.

Next Story