విజయవాడ: దుర్గమ్మ అమ్మవారికి రూ.10 లక్షలు విలువచేసే నీలాల హారాన్ని భక్తులు సమర్పించారు. బంగారు నీలాభరాన్ని భక్తుడు ధనేకుల వెంకట భవానీ ప్రసాద్ అమ్మవారికి ఇచ్చారు. దసరా నవరాత్రులు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
విజయవాడ: దుర్గమ్మ అమ్మవారికి రూ.10 లక్షలు విలువచేసే నీలాల హారాన్ని భక్తులు సమర్పించారు. బంగారు నీలాభరాన్ని భక్తుడు ధనేకుల వెంకట భవానీ ప్రసాద్ అమ్మవారికి ఇచ్చారు. దసరా నవరాత్రులు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.