క్రైం - Page 605
ఇరాక్ లో కొనసాగుతున్న వైమానిక దాడులు
ఇరాక్ లో వరుసగా రెండోరోజు అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. శనివారం హషీద్ అలా షాబీ కమాండర్ లక్ష్యంగా దాడులు జరిగాయి. బాగ్దాద్ రాజధానికి ఉత్తర...
By రాణి Published on 4 Jan 2020 11:51 AM IST
హజీపూర్ హత్యలకు.. నాకు సంబంధం లేదు..!
నల్గొండ: హాజీపూర్ వరుస హత్యలకు, తనకు సంబంధం లేదని నిందితుడు శ్రీనివాస్రెడ్డి జడ్జి ఎదుట చెప్పాడు. పోలీసులు కావాలనే నన్ను ఇరికించారని, సాక్ష్యాలన్ని...
By Newsmeter.Network Published on 4 Jan 2020 11:37 AM IST
ఘోర ప్రమాదాలు.. ఆరుగురు మృతి..!
శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మహేంద్రతనయ నదిలోకి కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటన మందస మండలం కొత్తపల్లి వద్ద చోటు చేసుకుంది....
By Newsmeter.Network Published on 4 Jan 2020 9:05 AM IST
సైబర్ నేరగాళ్ల ఆటకట్టించిన పోలీసులు
ఆన్ లైన్ లో బల్క్ మెసేజ్ లు పంపి లక్షలకు లక్షలు నగదు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ సైబర్ ముఠాను సీపీ సజ్జనార్...
By రాణి Published on 3 Jan 2020 5:48 PM IST
ఒక గొడవ విద్యార్థి ప్రాణాలమీదికి తెచ్చింది
ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఒక గొడవ ఒకరి బ్రెయిన్ డెడ్ కు కారణమయింది. వివరాల్లోకి వెళ్తే...గుంటూరుజిల్లా కొత్తపేటలోని ఒక ప్రైవేట్ కళాశాలలో...
By రాణి Published on 3 Jan 2020 1:06 PM IST
పగలంతా పూజారి.. రాత్రంతా దొంగతనాలు.. పోలీసులకు అడ్డంగా దొరికిన యువకుడు
పగలంతా పూజారిగా చేస్తూ.. రాత్రాయితే చాలు దొంగతనాలు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ యువకుడు. విలువైన పూజారి వృద్దిని ఎంచుకుని చెడు...
By సుభాష్ Published on 2 Jan 2020 6:16 PM IST
అనుమానపు కలహాలు.. బలైన కుటుంబం..!
వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిద్రపోతున్న భార్య, కూతురుతో పాటు తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ దారుణం...
By Newsmeter.Network Published on 2 Jan 2020 12:47 PM IST
తాగిన మైకంలో ఎస్సైని ఢీకొట్టిన మందుబాబులు
వికారాబాద్ జిల్లాలో నలుగురు యువకులు మద్యం సేవించి హల్చల్ చేశారు. అనంతగిరిలో మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్సైని...
By Newsmeter.Network Published on 2 Jan 2020 10:55 AM IST
అదుపుతప్పిన ట్రాక్టర్... ముగ్గురు మహిళల మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మహిళలు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే...
By Newsmeter.Network Published on 1 Jan 2020 6:38 PM IST
న్యూ ఇయర్ వేడుకల్లో అపశ్రుతి .. ఆరుగురి దుర్మరణం
నూతన సంవత్సరం వేడుకలు ఒక ఇంట్లో విషాదాన్ని నింపాయి. ప్రముఖ వ్యాపారవేత్త పునీత్ అగర్వాల్ అతని కూతురు మరో నలుగురు లిఫ్ట్ కూలిన ఘటనలో చనిపోయారు....
By Newsmeter.Network Published on 1 Jan 2020 5:44 PM IST
ప్రాణాలతో పోరాడి ఓడిన లోకేశ్వరి..!
పంజాగుట్ట పీఎస్ ఎదుట డిసెంబర్ 31, 2019న ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ లోకేశ్వరి (40) ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి...
By రాణి Published on 1 Jan 2020 4:01 PM IST
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. సముద్రంలో మునిగి ముగ్గురు మృతి
ముఖ్యాంశాలు వాకాడు మండలం తూపిలిపాలెంలో విషాదం సముద్ర స్నానాలు చేస్తూ ముగ్గురు మృతి మృతుల్లో ఇద్దరు యువతులు మృతులు చిత్తూరు జిల్లా జీవకోన వాసులుగా...
By అంజి Published on 1 Jan 2020 12:46 PM IST














