క్రైం - Page 589
కర్మన్ఘాట్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
కర్మన్ఘాట్ చౌరస్తా సమీపంలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఐ20 కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు....
By Newsmeter.Network Published on 23 Feb 2020 11:08 AM IST
అమ్మా.. నాకు బ్రతకాలని ఉంది.. కానీ వాడి కోరికలు తీర్చలేక..
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఈ నెల 12న ఇంటి దగ్గర ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానాస్పద మృతిగా కేసు...
By Newsmeter.Network Published on 23 Feb 2020 10:48 AM IST
ఒకే గోత్రపు వ్యక్తిని పెళ్లాడిందని ప్రాణం తీశారు
ఒక వ్యక్తి కులం, గోత్రం, ఆస్తి, ఆదాయం చూడకుండా మనసులు కలిసినపుడే అది ప్రేమ. అలాంటి ప్రేమను పొందినవారు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. కానీ చాలా మంది...
By అంజి Published on 23 Feb 2020 8:22 AM IST
గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ తలోకి దూసుకెళ్లిన..
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయ్యింది. గన్ను శుభ్రం చేస్తుండగా.. అది మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్కు తీవ్ర...
By అంజి Published on 22 Feb 2020 9:40 PM IST
విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
చిత్తూరు జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. తమ కామవాంఛను తీర్చుకునేందుకు 10వ తరగతి విద్యార్థినిని బలి పశువును చేశారు. ముగ్గురు వ్యక్తులు తమ కామకోరికను...
By రాణి Published on 22 Feb 2020 6:00 PM IST
ఒక రోజు మొత్తం అమ్మాయిల హాస్టల్లోనే.. మంచం కింద పడుకొని..
కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో విద్యార్థిని రూమ్లో ఉన్న అబ్బాయి కూడా ట్రిపుల్ ఐటీ...
By అంజి Published on 22 Feb 2020 5:31 PM IST
దిశ పీఎస్ హోంగార్డు మాటలు నమ్మిన మైనర్ బాలిక..
మైనర్ బాలిక గర్భం దాల్చిన ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆల్యంగా వెలుగుచూసింది. హోంగార్డు మాటలు విని అతడు చెప్పినట్లు చేసిన మైనర్ బాలిక గర్భవతి అయింది....
By రాణి Published on 22 Feb 2020 4:54 PM IST
కొడుకుని చంపి.. గోనె సంచిలో మూటకట్టి
మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలిసిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.. తన ఎనిమిదేళ్ల కుమారుడిని హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో...
By Newsmeter.Network Published on 22 Feb 2020 4:30 PM IST
తీవ్ర విషాదం.. చెరువులో కారు పడి ముగ్గురు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లంకి చెరువులో కారుపడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు సర్నెనిగూడెం సర్పంచ్...
By అంజి Published on 22 Feb 2020 2:14 PM IST
ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె తల్లిపై..
ప్రేమించిన అమ్మాయి తనను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదని పగతో రగిలిపోయిన ఓ ప్రేమోన్మాది..యువతి తల్లిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన శనివారం గుంటూరు...
By రాణి Published on 22 Feb 2020 11:34 AM IST
దివ్యను అందుకే చంపేశాను.. పోలీసుల ముందు నిజాన్ని బయటపెట్టిన నిందితుడు
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బ్యాంకు ఉద్యోగిని దివ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వేములవాడకు చెందిన నిందితుడు వెంకటేష్ పోలీసుల ముందు పలు...
By సుభాష్ Published on 20 Feb 2020 9:46 PM IST
స్కూల్ బస్సు బీభత్సం.. బ్రేకులు ఫెయిల్ కావడంతో..
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఓ స్కూల్ బస్సు బీభత్సం సృస్టించింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఇతర వాహనాలపై దూసుకెళ్లింది. అయినప్పటికీ బస్సు ఎంతకీ...
By సుభాష్ Published on 20 Feb 2020 8:10 PM IST














