కరోనాతో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ సందేశం వింటే కళ్లల్లో నీళ్లు ఆగవు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 24 Jun 2020 2:53 PM IST

కరోనాతో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ సందేశం వింటే కళ్లల్లో నీళ్లు ఆగవు

తెలంగాణలో శరవేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు.

Next Story