ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..?
కృష్ణా జిల్లాలోని ముగ్గురు వ్యాపారులు అనుమానస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. జిల్లాలోని విస్సన్నపేట శివారులోని చెట్ల పొదల్లో సోమవారం ఉదయం...
By సుభాష్ Published on 5 Oct 2020 6:45 AM GMT
గుండెపోటు ఎందుకు వస్తుంది..!
ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె వ్యాధుల బారిన పడేవారు ఎక్కువైపోయారు. గుండెపోటు కేసులు కూడా బాగానే పెరుగుతున్నాయి. ఒకప్పుడు దాదాపు 50 నుంచి 60 ఏళ్లు...
By సుభాష్ Published on 5 Oct 2020 5:40 AM GMT
8న 'జగనన్న విద్యాకానుక'
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనా పరంగా దూసుకుపోతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ...
By సుభాష్ Published on 5 Oct 2020 5:00 AM GMT
రికార్డు స్థాయిలో తిరుమల వెంకన్న హుండీ ఆదాయం
కరోనా ప్రభావంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదాయం భారీగా పడిపోయిన విషయం తెలిసింఏద. లాక్డౌన్ నేపథ్యంలో కొన్ని నెలలపాటు భక్తుల దర్శనాలు నిలిచిపోయాయి....
By సుభాష్ Published on 5 Oct 2020 4:10 AM GMT
తెలంగాణలో కొత్తగా 1335 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని...
By సుభాష్ Published on 5 Oct 2020 3:45 AM GMT
నేడు ఆస్పత్రికి నుంచి ట్రంప్ డిశ్చార్జ్..!
కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు...
By సుభాష్ Published on 5 Oct 2020 3:36 AM GMT
చిత్తూరు: అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ కూంబింగ్.. ఎర్రచందనం దుంగలు పట్టివేత
చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ ఆదివారం నుంచి నుంచి కూంబింగ్ నిర్వహించింది. అర్ధరాత్రి సమయంలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టబడ్డాయి....
By సుభాష్ Published on 5 Oct 2020 2:57 AM GMT
బీఆర్ఓకు భారతరత్న ఇవ్వాలన్న ఆనంద్ మహీంద్రా
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఎంతో అర్థవంతంగా, ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. తాజాగా ఆయన సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణాలు...
By సుభాష్ Published on 3 Oct 2020 1:10 PM GMT
ఏపీలో కొత్తగా 6,224 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 72,861 కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 6,224 మందికి పాజిటివ్ తేలినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ...
By సుభాష్ Published on 3 Oct 2020 12:40 PM GMT
నయీం కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం
సంచలనం రేపిన గ్యాంగ్స్టర్ నయీం కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్...
By సుభాష్ Published on 3 Oct 2020 12:00 PM GMT
గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన త్రిష
టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ ఛాలెంజ్లో...
By సుభాష్ Published on 3 Oct 2020 11:39 AM GMT
డ్యాన్స్ తో రచ్చ చేసిన నటి ప్రగతి
గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తారని.. బయట ప్రపంచంలో ఎలాంటి క్రేజ్ ఉండదనే కామెంట్స్ ఎక్కువగా వచ్చేవి. అయితే...
By సుభాష్ Published on 3 Oct 2020 11:16 AM GMT