సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..?
    ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..?

    కృష్ణా జిల్లాలోని ముగ్గురు వ్యాపారులు అనుమానస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. జిల్లాలోని విస్సన్నపేట శివారులోని చెట్ల పొదల్లో సోమవారం ఉదయం...

    By సుభాష్  Published on 5 Oct 2020 12:15 PM IST


    గుండెపోటు ఎందుకు వస్తుంది..!
    గుండెపోటు ఎందుకు వస్తుంది..!

    ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె వ్యాధుల బారిన పడేవారు ఎక్కువైపోయారు. గుండెపోటు కేసులు కూడా బాగానే పెరుగుతున్నాయి. ఒకప్పుడు దాదాపు 50 నుంచి 60 ఏళ్లు...

    By సుభాష్  Published on 5 Oct 2020 11:10 AM IST


    8న జగనన్న విద్యాకానుక
    8న 'జగనన్న విద్యాకానుక'

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనా పరంగా దూసుకుపోతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ...

    By సుభాష్  Published on 5 Oct 2020 10:30 AM IST


    రికార్డు స్థాయిలో తిరుమల వెంకన్న హుండీ ఆదాయం
    రికార్డు స్థాయిలో తిరుమల వెంకన్న హుండీ ఆదాయం

    కరోనా ప్రభావంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదాయం భారీగా పడిపోయిన విషయం తెలిసింఏద. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొన్ని నెలలపాటు భక్తుల దర్శనాలు నిలిచిపోయాయి....

    By సుభాష్  Published on 5 Oct 2020 9:40 AM IST


    తెలంగాణలో కొత్తగా 1335 పాజిటివ్‌ కేసులు
    తెలంగాణలో కొత్తగా 1335 పాజిటివ్‌ కేసులు

    తెలంగాణలో కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని...

    By సుభాష్  Published on 5 Oct 2020 9:15 AM IST


    నేడు ఆస్పత్రికి నుంచి ట్రంప్‌ డిశ్చార్జ్‌..!
    నేడు ఆస్పత్రికి నుంచి ట్రంప్‌ డిశ్చార్జ్‌..!

    కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యే అవకాశాలు...

    By సుభాష్  Published on 5 Oct 2020 9:06 AM IST


    చిత్తూరు: అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ కూంబింగ్‌.. ఎర్రచందనం దుంగలు పట్టివేత
    చిత్తూరు: అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ కూంబింగ్‌.. ఎర్రచందనం దుంగలు పట్టివేత

    చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ ఆదివారం నుంచి నుంచి కూంబింగ్‌ నిర్వహించింది. అర్ధరాత్రి సమయంలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టబడ్డాయి....

    By సుభాష్  Published on 5 Oct 2020 8:27 AM IST


    బీఆర్ఓకు భారతరత్న ఇవ్వాలన్న ఆనంద్ మహీంద్రా
    బీఆర్ఓకు భారతరత్న ఇవ్వాలన్న ఆనంద్ మహీంద్రా

    వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఎంతో అర్థవంతంగా, ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. తాజాగా ఆయన సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణాలు...

    By సుభాష్  Published on 3 Oct 2020 6:40 PM IST


    ఏపీలో కొత్తగా 6,224 పాజిటివ్‌ కేసులు
    ఏపీలో కొత్తగా 6,224 పాజిటివ్‌ కేసులు

    ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 72,861 కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 6,224 మందికి పాజిటివ్‌ తేలినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ...

    By సుభాష్  Published on 3 Oct 2020 6:10 PM IST


    నయీం కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం
    నయీం కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం

    సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అనే సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్‌...

    By సుభాష్  Published on 3 Oct 2020 5:30 PM IST


    గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన త్రిష
    గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన త్రిష

    టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అద్భుతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ ఛాలెంజ్‌లో...

    By సుభాష్  Published on 3 Oct 2020 5:09 PM IST


    డ్యాన్స్ తో రచ్చ చేసిన నటి ప్రగతి
    డ్యాన్స్ తో రచ్చ చేసిన నటి ప్రగతి

    గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తారని.. బయట ప్రపంచంలో ఎలాంటి క్రేజ్ ఉండదనే కామెంట్స్ ఎక్కువగా వచ్చేవి. అయితే...

    By సుభాష్  Published on 3 Oct 2020 4:46 PM IST


    Share it