దట్టమైన పొగమంచు..విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు అలముకుంది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సింగపూర్ వెళ్లాల్సిన టైగర్ ఎయిర్లైన్స్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2019 11:49 AM IST
ఆవు కడుపులో 52 కేజీల ప్లాస్టిక్..!
ప్లాస్టిక్ మూగజీవాల పాలిట మృత్యువుగా మారుతోంది. పాలిచ్చే గోమాతను సైతం ప్లాస్టిక్ భూతం తినేస్తోంది. తమిళనాడు వెటర్నరీ, అనిమల్ సైన్సెస్ యూనివర్సిటీ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2019 11:48 AM IST
సఫారీలను సఫా చేసిన టీమిండియా..!!
రాంచి: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగరేసింది. దీంతో..3 టెస్ట్ల సిరీస్ను స్వీప్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2019 11:36 AM IST
దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
బ్యాంకుల విలీనంపై బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఒక్కరోజు బ్యాంక్ల సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2019 11:24 AM IST
నవాజ్ షరీఫ్కు ఆస్పత్రే జైలు..!
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్లేట్లెట్ కౌంట్ ప్రమాదకరస్థాయికి పడిపోవడంతో వైద్యుల సలహా మేరకు అతని లాహోర్ సర్వీసెస్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2019 11:18 AM IST
'వశిష్ట'ను బయటకు తీయడానికి విశ్వప్రయత్నం..ఇంకా బోటులోనే 12 మృతదేహాలు..!
తూర్పుగోదావరి: కచ్చులూరు వద్ద గోదావరి నదిలో నెల రోజుల కిందట మునిగిపోయిన వశిష్ట రాయల్ బోటును బయటకు తీసే ప్రయత్నం కొంతవరకు ఫలించింది. సోమవారం బోటుకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2019 11:08 AM IST
తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ పడగ..!
విశాఖ: బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షాలు పడే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2019 10:57 AM IST
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఖతార్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాడింగ్ అయ్యింది. దోహా నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో సోయబ్ (65) అనే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2019 10:50 AM IST
సికింద్రాబాద్లో చోరీ ఎలా జరిగింది? ఎంత బంగారం దోచుకున్నారు?
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లిలో భారీ చోరీ జరిగింది. మల్లికార్జునగర్లోని తాళాలు వేసి ఉన్న ఇంట్లో దాదాపు 3.5 కిలోల బంగారు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Oct 2019 10:49 AM IST
సర్జికల్ స్ట్రైక్స్ 3-పాక్కు దడ పుట్టించిన ఆ ఆయుధం ఏంటీ?
రాఫైల్ ఫైటర్లను వాడలేదు.. మిస్సైళ్లను ప్రయోగించలేదు.. అస్సలు సరిహద్దులే దాటలేదు. బోర్డర్ లోపలే ఉండి ప్రత్యర్థి తాట తీసింది. శాటిలైట్ల సాయంతో ఉగ్ర...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 11:22 PM IST
మహారాష్ట్ర-హర్యానా ఎన్నికల్లో కనిపించని ఓటరు చైతన్యం...!
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమరం ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పెద్దగా అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకో లేదు. రెండు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 11:06 PM IST
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..24 మందికి గాయాలు
యాదాద్రి జిల్లా: భువనగిరి - వరంగల్ హైవే పై పరకాల డిపోకు చెందిన బస్, ఇన్నోవా కారు కు ఢీ కొట్టింది. ఢీ కొట్టడమే కాదు..అదే స్పీడ్తో పొలాల్లోకి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 9:19 PM IST












