తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం..దూసుకొస్తున్న 'క్యార్'
తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన మాంద్యం తీవ్ర తుఫానుగా మారే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 5:07 PM IST
సీఎం వైఎస్ జగన్ను కలిసి 108, 104 ఉద్యోగులు.. ఏం హామీ పొందారు..?
అమరావతి: సీఎం వైఎస్ జగన్ని 108, 104 ఉద్యోగులు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ని కలిసిన ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రతతో పాటు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 5:01 PM IST
పోలవరం పనులకు తొలగిన అడ్డంకి..!
అమరావతి: పోలవరం పనులకు 'కోర్ట్' అడ్డంకి తొలగింది. పోలవరం పనులపై హై కోర్ట్ స్టే ఎత్తేసింది. నవయుగ దాఖలు చేసిన పిటిషన్పై గతంలో ఇచ్చిన స్టేను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 4:58 PM IST
సీనియర్ నటి గీతాంజలి మృతికి ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటి గీతాంజలి మృతి పట్ల సుప్రసిద్ధ కథానాయకులు రెబల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఒక సహనటిగా గీతాంజలి నాకు సుపరిచితురాలు. ఎన్నో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 4:38 PM IST
మానవత్వంలేని మనుషులు..!
సికింద్రాబాద్: జేబీఎస్ బస్టాండ్ వద్ద దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు మూడు రోజుల ఆడశిశువును.. బతికుండంగా పాతి పెట్టేయాలని ప్రయత్నించారు. అక్కడే ఉన్న...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 4:26 PM IST
అప్పట్లో నరకాసుడు..ఇప్పట్లో నారాసుడు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
తాడేపల్లి: టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇసుక మాఫియాకు కేరాఫ్ అడ్రస్గా మారిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. ఆ కాలంలో ఇసుకసురుల్లా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 4:15 PM IST
పవన్ .. ఆ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?
పవర్ స్టార్ పనవ్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే... ఎవరితో సినిమా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 4:03 PM IST
ప్రభుత్వానికి పట్టువిడుపులు ఉండాలి : పవన్
హైదరాబాద్: తెలంగాణ వచ్చి కూడా రాష్ట్రం ఓ కొలిక్కి రాకుండా పోయిందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 3:49 PM IST
గుంటూరు జిల్లా కొత్తపేటలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
గుంటూరు: కొత్తపేట శీలంవారివీధిలో ఓ భవనంలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. భవనంలోని మెడికల్ షాపులో ఈ పేలుడు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు....
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 3:23 PM IST
ప్రభాస్ పై ఒత్తిడి పెంచుతోన్న దిల్ రాజు.. ఇంతకీ దేని కోసం..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా పైనే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 3:12 PM IST
భార్య ఎయిర్హోస్టెస్..భర్త సాఫ్ట్వేర్..ఇద్దరు కలిసి హనీట్రాప్..!
ఆమె ఒక ఎయిర్హోస్టెస్..పేరు కనిష్క. అయితే డబ్బు సంపాందించే మార్గాల్లో సులువైన మార్గాన్ని ఎంచుకుంది. దాని కోసం భర్తతో కలిసి హైదరాబాద్లోని ఓ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 3:06 PM IST
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న 'నిన్నే పెళ్లాడతా'..
ఈశ్వరి ఆర్ట్స్ పతాకంపై అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్), సిద్ధిక హీరో హీరోయిన్లుగా వైకుంఠ బోను దర్శకత్వంలో బొలినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు లు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 2:56 PM IST












