న్యూ ఇండియా..28 రాష్ట్రాలు..9 కేంద్ర పాలిత ప్రాంతాలు..!
ఈ రోజు నుంచి ఇండియా మ్యాప్లో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు అదనంగా చేరాయి. జమ్ముకశ్యీర్ రాష్ట్రం నేటి నుంచి అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 9:15 PM IST
చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ : ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖ: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పండగలా చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తెలుగు భాషా ప్రాధాన్యత తెలిసేలా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 8:40 PM IST
ముందుకు కదలని మహారాష్ట్ర రాజకీయం..!!
ముంబై : శివసేన శాసనసభాపక్ష నాయకుడిగా ఏక్నాథ్ షిండే ఎన్నికయ్యారు. ధినేత ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ సమావేశమయ్యారు. ఈ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 8:23 PM IST
లడాఖ్.... మీకు తెలియని పది ప్రత్యేకతలు ఇవే!!
లడాఖ్... ఈ ప్రాంతం గురించి తెలిసిన వారు చాలా తక్కువ. అసలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన తరువాతే చాలా మంది లడాఖ్ గురించి తెలుసుకోవడానికి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 8:07 PM IST
జాతీయ మీడియా ప్రతినిధులతో బాబు భేటీ..ఎందుకు? ఏం మాట్లాడారు..?!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి 150 రోజులు దాటింది. మేనిఫెస్టోలో ఉన్న హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్ జగన్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 7:32 PM IST
కేసీఆర్ 'లంకె బిందె'ను కొట్టేయాలని బీజేపీ స్కెచ్ వేస్తుందా..?!!
ఇంట్లో లంకె బిందెలు దొరికితే.. సైలెంటుగా ఉండాలి గాని అందరికీ చెప్పేస్తే... అనేక ప్రమాదాలు వస్తాయి. అది దేనికైనా దారితీయొచ్చు. ఇపుడు కేసీఆర్ పరిస్థితి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 6:56 PM IST
జగన్ క్విడ్ ప్రొకో కేసులో మరో మలుపు..!!
ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి పై గతంలో.. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏయస్ అధికారుల్లో కొందరికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. జగన్ కేసుల్లో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 6:12 PM IST
7వేల మంది ఉద్యోగులపై కాగ్నిజెంట్ వేటు..?!
బెంగళూరు: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు సిద్ధమైనట్లు తెలుస్తోంది.రాబోయే రోజుల్లో 7వేల...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 6:11 PM IST
'రాగల 24 గంటల్లో' సెన్సార్ పూర్తి..
సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం 'రాగల 24 గంటల్లో'. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 6:08 PM IST
ఏపీ పోలీసుల పనితీరుపై ప్రధాని మోదీ ప్రశంస..
అమరావతి: ఏపీ పోలీసుల పనితీరును ప్రధాని మోదీ ప్రశంసించారు. గుజరాత్లోని వడోదరలో పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 29...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 5:56 PM IST
పక్కా ప్లాన్ తోనే తల్లిని చంపిన కీర్తి, ఆమె ప్రియుడు..!
హైదరాబాద్: హయత్నగర్లో రజిత మిస్సింగ్ కేసు.. మర్డర్ కేసుగా మారిందని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ప్రియుడి సహాయంతో తల్లి కనిపించడం లేదని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 5:32 PM IST
లో దుస్తులతోనే బాగ్దాది డీఎన్ఏ లోగుట్టు..!
అబూ బకర్ అల్-బాగ్దాదీ ని హతమార్చే ముందుగా గుర్తించేందుకు కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎస్ డీఎఫ్) గూఢచారులు అబూ బకర్ లో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Oct 2019 5:31 PM IST












