రాణి

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    రాణి

    ఇవి తినండి..రోగనిరోధక శక్తిని పెంచుకోండి
    ఇవి తినండి..రోగనిరోధక శక్తిని పెంచుకోండి

    మన శరీరం తరచుగా అనారోగ్యం బారిన పడుతుందంటే..అందుకు ప్రధాన కారణం మనలో రోగ నిరోధక శక్తి తగినంత లేకపోవడమే. ప్రకృతి నుంచి సహజంగా లభించే పళ్లు, కూరగాయలతో...

    By రాణి  Published on 5 April 2020 3:17 PM IST


    ప్రభుత్వ వైఖరిపై నారా లోకేష్ ఫైర్
    ప్రభుత్వ వైఖరిపై నారా లోకేష్ ఫైర్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ కు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదంటూ...

    By రాణి  Published on 5 April 2020 12:08 PM IST


    కరోనా రాజకీయాలు..ఇదేం బుద్ధి అంటున్న ప్రతిపక్షాలు
    కరోనా రాజకీయాలు..ఇదేం బుద్ధి అంటున్న ప్రతిపక్షాలు

    కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీని కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు పోషణ కరువైంది. ఇలాంటి వారికి అన్నం...

    By రాణి  Published on 5 April 2020 11:47 AM IST


    కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ గాయని
    కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ గాయని

    గత నెల 20వ తేదీన కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్ వైరస్ ను జయించింది. వరుసగా నాలుగు సార్లు చేసిన...

    By రాణి  Published on 4 April 2020 8:13 PM IST


    కరోనాకు వ్యాక్సిన్ లేదు..మెడికేషన్ ఉంది
    కరోనాకు వ్యాక్సిన్ లేదు..మెడికేషన్ ఉంది

    కోలుకున్న విజయవాడ మొదటి కరోనా బాధితుడు ఎవరూ అధైర్య పడొద్దు..కరోనా..ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న అతి సూక్ష్మజీవి. కరోనా వస్తే చనిపోతారన్న అపోహను...

    By రాణి  Published on 4 April 2020 7:57 PM IST


    మురికివాడకు భోజనం పంపుతున్న రకుల్
    మురికివాడకు భోజనం పంపుతున్న రకుల్

    లాక్ డౌన్ అయినప్పటి నుంచి ఎంతోమంది దినసరి కూలీలు, యాచకులు, మురికివాడల్లో బ్రతికేవారికి తినేందుకు తిండి కూడా దొరకని పరిస్థితి. 21 రోజులు లాక్ డౌన్...

    By రాణి  Published on 4 April 2020 7:00 PM IST


    రూ.7.5 కోట్ల విరాళం ప్రకటించిన నెట్ ఫ్లిక్స్
    రూ.7.5 కోట్ల విరాళం ప్రకటించిన నెట్ ఫ్లిక్స్

    కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. దీంతో సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఇప్పటికే...

    By రాణి  Published on 4 April 2020 6:43 PM IST


    కానిస్టేబుల్ చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయిన సీపీ అంజనీకుమార్
    కానిస్టేబుల్ చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయిన సీపీ అంజనీకుమార్

    ఏ ఉద్యోగి అయినా తన పనితనాన్ని చూసి మెచ్చుకుంటే..ఆ ఆనందానికి అవధులుండవు కదా. సరిగ్గా హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ విషయంలో ఇలాంటి...

    By రాణి  Published on 4 April 2020 6:11 PM IST


    పాక శాస్త్రానికి పనిచెప్పిన ఎమ్మెల్యే రోజా..
    పాక శాస్త్రానికి పనిచెప్పిన ఎమ్మెల్యే రోజా..

    కరోనా కారణంగా వచ్చిన 21 లాక్ డౌన్ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవాసంస్థలు పోలీసులకు, యాచకులకు, స్లమ్ ఏరియాల్లో ఉండేవారికి...

    By రాణి  Published on 4 April 2020 2:08 PM IST


    విధుల్లో అలసి సొలసిన పోలీస్
    విధుల్లో అలసి సొలసిన పోలీస్

    అనవసరంగా బయట తిరిగేవారిపై కాస్త లాఠీకి పనిచెప్తే పోలీస్ అన్న శత్రువైపోతున్నాడు. ఈ ఫొటో చూడండి. విధి నిర్వహణలో అలసిపోయిన పోలీస్ రోడ్డుపైనే అలసట...

    By రాణి  Published on 4 April 2020 1:03 PM IST


    తెలంగాణకు వర్ష సూచన..జాగ్రత్తగా ఉండండి
    తెలంగాణకు వర్ష సూచన..జాగ్రత్తగా ఉండండి

    అసలే రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శనివారానికి 229 కేసులుండగా..ఢిల్లీ లింక్ కేసులే అధికం. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారితో...

    By రాణి  Published on 4 April 2020 11:33 AM IST


    కామాంధుడి వెకిలి చేష్టలు..భయం గుప్పిట్లో మన్యం
    కామాంధుడి వెకిలి చేష్టలు..భయం గుప్పిట్లో మన్యం

    విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మన్యంకూడా ఒకటి..ప్రశాంతతకు పెట్టింది పేరు. శీతాకాలంలో అరకు అందాలను చూసేందుకు వచ్చే టూరిస్టులు చుట్టు పక్క...

    By రాణి  Published on 3 April 2020 8:40 PM IST


    Share it