వరకట్న వేధింపులు.. ఇంట్లో ఉరివేసుకున్న గర్భిణీ టెక్కీ
బెంగళూరులో వరకట్న వేధింపులకు సంబంధించిన మరో మరణం వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల మహిళ తన ఇంట్లో ఉరివేసుకుని మరణించిందని
By అంజి Published on 29 Aug 2025 6:45 AM IST
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 300+ సీట్లు.. మోదీతోనే ప్రజలు.. సర్వేలో తేలిన విషయాలు ఇవే
మూడు ప్రధాన అసెంబ్లీ ఎన్నికలలో వరుస విజయాల తర్వాత, ఈరోజు లోక్సభ ఎన్నికలు జరిగితే NDA ఆధిపత్య ప్రదర్శన కనబరిచి 324 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని..
By అంజి Published on 29 Aug 2025 6:32 AM IST
తేజా సజ్జా 'మిరాయ్'.. ట్రైలర్, రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా 'మిరాయ్'. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By అంజి Published on 26 Aug 2025 1:55 PM IST
'అలా అనడం ప్రజలను అవమానించడమే'.. కాంగ్రెస్పై బండి సంజయ్ ధ్వజం
కాంగ్రెస్ వాళ్లది బిచ్చగాళ్ల బతుకంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.
By అంజి Published on 26 Aug 2025 11:36 AM IST
మహిళను గొంతు కోసి చంపి.. డెడ్బాడీని కాలువలో పడేసిన దర్జీ
ఓ మహిళను చంపి, ఆమె మృతదేహాన్ని కాలువలో పడేసిన కేసులో ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 26 Aug 2025 10:46 AM IST
Ganesh Chaturthi 2025: గణేష్ పూజకు అత్యంత పవిత్రమైన సమయం ఇదే
వినాయక చతుర్థి అని కూడా పిలువబడే గణేష్ చతుర్థి భారతదేశంలో అత్యంత విస్తృతంగా జరుపుకునే హిందూ పండుగలలో ఒకటి.
By అంజి Published on 26 Aug 2025 10:02 AM IST
ఏపీ రైతులకు బిగ్ రిలీఫ్.. 10,800 మెట్రిక్ టన్నుల యూరియాకు కేంద్రం అనుమతి
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తీవ్ర యూరియా కొరతతో సతమతమవుతున్న రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా, ఒడిశాలోని ధర్మరా పోర్టు నుండి ఆంధ్రప్రదేశ్కు 10,800 మెట్రిక్...
By అంజి Published on 26 Aug 2025 9:15 AM IST
విషాదం.. పురుగును మింగడంతో ఊపిరాడక చిన్నారి మృతి
తిరువల్లూరు సమీపంలోని తమరైపాక్కం శక్తి నగర్లో ఇంట్లో ఆడుకుంటున్న ఏడాది వయసున్న చిన్నారి అకస్మాత్తుగా నేలపై పాకుతున్న పురుగుని పట్టుకుని మింగేసింది.
By అంజి Published on 26 Aug 2025 8:23 AM IST
మరో అల్పపీడనం.. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలపై సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని
By అంజి Published on 26 Aug 2025 7:53 AM IST
దారుణం.. 3 ఏళ్ల కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. ఆపై తాను కూడా..
రాజస్థాన్లోని జోధ్పూర్లోని వారి ఇంట్లో శనివారం ఒక మహిళ, ఆమె 3 సంవత్సరాల కుమార్తె అనుమానాస్పదంగా కాలిపోయిన స్థితిలో కనిపించారు.
By అంజి Published on 26 Aug 2025 7:34 AM IST
భారత్పై అదనంగా మరో 25 శాతం సుంకాలు.. అమెరికా నోటీసు జారీ
భారతదేశం నుండి వచ్చే దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకాలను విధిస్తూ అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసు జారీ చేసింది.
By అంజి Published on 26 Aug 2025 7:22 AM IST
ఉస్మానియా యూనివర్సిటీ కాలగర్భంలో కలవొద్దు.. ఏం కావాలో నన్ను అడగండి: సీఎం రేవంత్
తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విద్యాలయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 26 Aug 2025 6:49 AM IST












