ఏపీలో నూతన ఎక్పైజ్ ఫాలసీకి రంగం సిద్ధం..!
By న్యూస్మీటర్ తెలుగు Published on : 28 Sept 2019 1:44 PM IST

అమరావతి: అక్టోబర్ 1 నుంచి ఏపీలో మద్యం దుకాణాలు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీలో మద్యం దుకాణాలు పని చేయనున్నాయి. ఏపీలో 4వేల 380 షాపులను, 3,500 షాపులకు కుదించారు. ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకే ముందుకెళ్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Next Story