ఏపీ నూతన సీఎస్ గా మహిళ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2019 2:21 PM GMT
ఏపీ నూతన సీఎస్ గా మహిళ..!

అమరావతి:సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ కావడంతో..నూతన సీఎస్ మహిళను నియమిస్తారని అమరావతిలో టాక్ నడుస్తోంది. సీఎస్ గా నీలం సహానిని నియమిస్తారని చెబుతున్నారు. మధ్యాహ్నం ఈమె సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి భోజనం చేసినట్లు సమాచారం.

Next Story