తెలంగాణలో కరోనాతో 1,474 మంది మృతి
Corona update in telangana I తెలంగాణలో కరోనాతో 1,474 మంది మృతి
By సుభాష్ Published on
7 Dec 2020 3:47 AM GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 517 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. తాజాగా 862 మంది కరోనాతో కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,64,606కు చేరింది. మొత్తం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,858 చేరగా, 1474 మంది మృతి చెందారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,778 ఉండగా, హోం ఐసోలేషన్లో 5,803 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీలో 102 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story