కరోనా ఎఫెక్ట్‌.. పలు రైల్వే సర్వీసులు రద్దు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2020 3:23 PM GMT
కరోనా ఎఫెక్ట్‌.. పలు రైల్వే సర్వీసులు రద్దు..

భారత్‌ కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే భారత్‌లో 127 మంది ఈ మహమ్మారి భారీన పడ్డారు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 12రైలు సర్వీసులకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదీల్లో 12 రైల్వే సర్వీసులను నిలిపివేయనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రద్దైన వాటిలో హైదరాబాద్‌-కలబురగి, కరీంనగర్‌-ముంబై, చెన్నై-శాంత్రాగచ్చి, చెన్నై-సికింద్రాబాబ్‌ రైలు సర్వీసులు ఉన్నాయి.

రైల్వే సర్వీసులు రద్దైన తేదీలు..

క్రమసంఖ్యట్రైన్‌నెంబర్‌ఎక్కడ నుంచి ఎక్కడికంటే..సర్వీస్‌ రద్దైన తేదీలు
111201ముంబై ఎల్‌టీటీ-అజ్ని(23-03-2020, 30-3-2020)
211202అజ్ని- ముంబై ఎల్‌టీటీ(20-3-2020, 27-03-2020)
311205ముంబై ఎల్‌టీటీ-కరీంనగర్‌(21-03-2020, 28-03-2020)
411206-కరీంనగర్‌-ముంబై ఎల్‌టీటీ(22-03-2020, 29-03-2020)
511401ముంబై సీఎస్‌టీ-నాగ్‌పూర్‌(23-03-2020, 01-04-2020)
611402నాగ్‌పూర్‌- ముంబై సీఎస్‌టీ(22-03-2020, 31-03-2020)
711307కలబురగి- హైదరాబాద్‌(18-03-2020,31-03-2020)
811308హైదరాబాద్‌- కలబురగి(18-03-2020,31-03-2020)
906059చెన్నై-సికింద్రాబాద్‌(20-03-2020, 22-03-2020)
1006060సికింద్రాబాద్‌-చెన్నై(21-03-2020, 23-03-2020)
1182841శాంత్రాగచ్చి-చెన్నై(20-03-2020, 27-03-2020)
1282842చెన్నై-శాంత్రాగచ్చి(21-03-2020, 28-03-2020)

Next Story