పాన్ - ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 28 Sept 2019 9:33 PM IST

పాన్ - ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు

ఢిల్లీ: పాన్ - ఆధార్‌ అనుసంధానం గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 30తో గడువు ముగియాల్సి ఉంది. అయితే..మూడు నెలలు పొడిగిస్తూ.. కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ఉత్తర్వులు ఇచ్చింది.

Next Story