న్యూస్ మీటర్ టాప్ న్యూస్..క్లిక్ చేయండి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2019 2:28 PM GMT
న్యూస్ మీటర్ టాప్ న్యూస్..క్లిక్ చేయండి

విశాఖ:చంద్రబాబు దత్త పుత్రుడిని అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీపై మండిపడ్డారు పవన్ కల్యాణ్. ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారంటే ప్రభుత్వం సరిగా పని చేయడంలేదని అర్ధమన్నారు.

https://telugu.newsmeter.in/pawan-kalyn-long-march/

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నెల రోజులకు చేరుకుంది. సమస్యలను షరిష్కరించేంత వరకూ సమ్మెను ఆపేది లేదని కార్మిక నేతలు ప్రకటించిన విషయం తెలిసందే.

https://telugu.newsmeter.in/high-court-outrage-over-rtc-incharge-md-sunil-sharma/

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. శనివారం 407 ఏక్యూఐగా ఉన్న కాలుష్యం, ఆదివారం 625 పాయింట్లకు చేరుకుంది.

https://telugu.newsmeter.in/delhi-air-pollution/

ప్రధాని నరేంద్రమోదీపై ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సినీ ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే.

https://telugu.newsmeter.in/singer-sp-balu-unhappy-on-pm-modi/

ఢిల్లీ: ప్రతిపక్ష నేతల ఫోన్‌లను కేంద్ర ప్రభుత్వం హ్యాక్‌ చేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రియాంక గాంధీ వాద్రా, వెస్ట్‌ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ సహా పలువురు నేతల..

https://telugu.newsmeter.in/priyanka-gandhi-phone-hacked/

సీఎం సీటు విషయంలో శివసేన ఏమాత్రం తగ్గడం లేదు. అసరమైతేలైన్ దాటి కాంగ్రెస్ – ఎన్సీ కూటమికి లైన్ వేస్తాం అంటున్నారు శివ సైనికులు.

https://telugu.newsmeter.in/shiv-sena-follow-to-no-principles/

ఢిల్లీ:భారత క్రికెట్ కు యువరాజుకు విడదీయరాని బంధం. తన స్ట్రోక్స్ తోనే కాదు..ఫీల్డింగ్, బౌలింగ్ తో టీమిండియాకు అనేక విజయాలు సాధించి పెట్టాడు.

https://telugu.newsmeter.in/shivam-dubey-net-practice/

పులి తెలివికి ఆశ్చర్యపోతున్న అధికారులు.. ఆ పులి ఏం చేసింది..?

సౌత్‌ ఇండియాలోనే అతి పెద్దదైన నల్లమలలోని అమ్రాబాద్‌ అభయారణ్యంలో పులిపిల్లలు సందడి చేస్తున్నాయి. నల్లమలలో జాతీయ జంతువు పెద్ద పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

https://telugu.newsmeter.in/officers-surprised-by-the-tigers-intelligence-what-did-the-tiger-do/

Next Story