ఆ రైతుకు కోపం వచ్చింది..ఆ తరువాత ఏం చేశాడు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2019 2:26 PM GMT
ఆ రైతుకు కోపం వచ్చింది..ఆ తరువాత ఏం చేశాడు?

మహబూబాబాద్: ఆ రైతుకు రెవిన్యూ అధికారులు మీద కోపం వచ్చింది. కోపం అంటే మాములు కోపం కాదు. చాలా కోపం. ఎంత కోపమంటే..తన పొలంలోనే గోతి తీసి తనను తాను పూడ్చకోబోయాడు. ఆ రైతుకు రెవిన్యూ అధికారులపై ఎందుకంత కోపం వచ్చింది..? వారు ఏంచేశారు..? ఆ రైతుకు సంబంధించిన పట్టా డాక్యుమెంట్లను ..రెవిన్యూ అధికారులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆ అన్నదాతకు మండిపోయింది. స్థానిక ఎమ్మెల్యేనే పట్టా ఇవ్వొద్దని ..రెవిన్యూ అధికారులు చెబుతున్నారని రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు.





Next Story