బంగారు ఆభరణాల దోపిడీ కేసులో పురోగతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 6:03 AM GMT
బంగారు ఆభరణాల దోపిడీ కేసులో పురోగతి

తిరుచ్చి, తమిళనాడు: తిరుచ్చిలోని లలితా జ్యువెలరీలో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.13 కోట్ల విలువైన బంగార, వెండి, వజ్రాభరణాలు పోయినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 28 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇమేజస్‌ను పోలీసులు విడుదల చేశారు. ఒక నిందితుడిని కూడా పట్టుకున్నారు.

Next Story