హైదరాబాద్‌లో ప్రారంభమైన ఖైరతాబాద్‌ గణేష్‌ శోభాయాత్ర

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 1 Sept 2020 3:27 PM IST

హైదరాబాద్‌లో ప్రారంభమైన ఖైరతాబాద్‌ గణేష్‌ శోభాయాత్ర

హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌ గణేష్‌ శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గరకు ఈ శోభాయాత్ర చేరుకుంటుంది. ఆ తర్వాత వినాయకుడు గంగమ్మ ఒడిని చేరనున్నాడు.

Next Story