గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ని కలిసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
By న్యూస్మీటర్ తెలుగు Published on : 12 Nov 2019 4:59 PM IST

అమరావతి: గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిశారు.
ఇసుక కొరత, రైతుల సమస్యలని, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషని కొనసాగించాలని గవర్నర్కు పవన్ వివరించారు.

Next Story