ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 May 2020 7:02 AM IST![ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/IAS-Officers-Transfer-in-AP.jpg)
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం బదిలీ చేసిన 16 మంది అధికారుల వివరాలు ఇలా వున్నాయి.
- బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్గా కె. ప్రవీణ్ కుమార్.
- రజత్ భార్గవ్కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు.
- క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్గోపాల్.
- ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే.
- సర్వే, లాండ్ సెటిల్మెంట్స్ డైరెక్టర్గా సిద్ధార్థజైన్కు అదనపు బాధ్యతలు.
- మత్స్యశాఖ కమిషనర్గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు.
- ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి.శ్రీనివాసులు.
- అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి.
- సివిల్ సప్లైస్ డైరెక్టర్గా దిల్లీరావు.
- శాప్ ఎండీగా వి.రామారావుకు అదనపు బాధ్యతలు.
- దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్గా పి.అర్జున్రావు.
- సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్.
- నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా స్వప్నిల్ దినకర్.
- కాకినాడ మున్సిపల్ కమిషనర్గా సునీల్కుమార్రెడ్డి.
- ఫైబర్ నెట్ ఎండీ ఎం. మధు సూదన్ రెడ్డి.
- ఏపీ ఎండీసీ ఎండీ(ఇంచార్జ్)గా వీజీ వెంకట్రెడ్డి.
Next Story