మల్కాజ్‌ గిరి న్యాయవాదుల ధర్నా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 8:08 AM GMT
మల్కాజ్‌ గిరి న్యాయవాదుల ధర్నా

హైదరాబాద్‌: మల్కాజ్‌ గిరి కోర్ట్‌ను కూకట్‌పల్లికి తరలించ వద్దంటూ న్యాయవాదులు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే జీవో 96ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్కాజ్‌గిరి ఆరువ అడిషనల్ సెషన్ డిస్ట్రిక్‌ కోర్టును తరలించవద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది ప్రసన్న మాట్లాడుతూ...మల్కా.జ్ గిరి కోర్ట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని..తరలించమని ప్రభుత్వం జీవో ఎందుకు ఇచ్చిందో అర్ధం కావడంలేదన్నారు.

Next Story