క్రైం - Page 602

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
విషాదం.. నేపాల్‌లో 8 మంది భారతీయులు మృతి
విషాదం.. నేపాల్‌లో 8 మంది భారతీయులు మృతి

నేపాల్‌లోని ఓ రిసార్ట్‌ గదిలో గ్యాస్‌ లీక్ కావడం వల్ల ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు అపస్మారక స్థితిలోకి చేరుకొని మృతి చెందారు. కేరళ రాష్ట్రానికి...

By అంజి  Published on 21 Jan 2020 4:58 PM IST


కూకట్‌పల్లిలో దారుణం.. యువకుడి దారుణ హత్య
కూకట్‌పల్లిలో దారుణం.. యువకుడి దారుణ హత్య

హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఖైత్లాపూర్‌లో సుధీర్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు...

By అంజి  Published on 21 Jan 2020 2:00 PM IST


అనంతపురంలో విషాదం.. ఇద్దరు చిన్నారుల గల్లంతు
అనంతపురంలో విషాదం.. ఇద్దరు చిన్నారుల గల్లంతు

అనంతపురం: జిల్లాలోని కదిరి మండలం చెర్లోపల్లి వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. చెర్లోపల్లి రిజార్వాయర్‌లో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వివరాల్లోకి...

By అంజి  Published on 21 Jan 2020 8:29 AM IST


బరితెగింపు.. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌
బరితెగింపు.. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌

హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థుల పట్ల దాష్టీకంగా వ్యవహరించాడు. విద్యార్థిపై తన ప్రతాపాన్ని చూపించాడు. అంతటితో ఆగకుండా ఆ...

By అంజి  Published on 20 Jan 2020 2:04 PM IST


స్వ‌గృహానికి జ‌గ‌దీష్ మృత‌దేహాం
స్వ‌గృహానికి జ‌గ‌దీష్ మృత‌దేహాం

ఫిలిప్పీన్స్ లో కృష్ణా జిల్లా నందిగామ‌కు చెందిన యువ‌కుడు రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందాడు. ఆదివారం ఆ యువ‌కుడి మృత‌దేహాం నందిగామ‌కు చేరుకుంది....

By Newsmeter.Network  Published on 19 Jan 2020 12:02 PM IST


మైన‌ర్ బాలిక పై యువ‌కుడి అత్యాచారం.. అరెస్టు
మైన‌ర్ బాలిక పై యువ‌కుడి అత్యాచారం.. అరెస్టు

వికారాబాద్ : మ‌హిళ‌ల పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. అత్యాచార దోషుల‌కు క‌ఠిన శిక్ష‌లు విధిస్తున్నా మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. తాజాగా ప‌రిగిలోపి...

By Newsmeter.Network  Published on 19 Jan 2020 10:58 AM IST


శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెంద‌గా న‌లుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళితే.....

By Newsmeter.Network  Published on 19 Jan 2020 10:29 AM IST


సీబీఐ అధికారుల ముసుగులో అరాచకాలు.. చివరికి ఏమైందంటే..!
సీబీఐ అధికారుల ముసుగులో అరాచకాలు.. చివరికి ఏమైందంటే..!

ఢిల్లీ: డబ్బు కోసం కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. కొన్ని సందర్భాల్లో డబ్బుల కోసం పెద్ద స్థాయి అధికారుల పేరుతో డబ్బులు గుంజే ప్రయత్నాలు...

By అంజి  Published on 18 Jan 2020 8:25 PM IST


కాళ్లు, చేతులకు తాళ్లు.. దళిత విద్యార్థి అనుమానాస్పద మృతి
కాళ్లు, చేతులకు తాళ్లు.. దళిత విద్యార్థి అనుమానాస్పద మృతి

భూపాలపల్లి జిల్లాలో దళిత విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడు తుమ్మలపల్లికి చెందిన వంశీగా...

By అంజి  Published on 18 Jan 2020 6:48 PM IST


అత్యాచారం చేశారు.. కేసు వెన‌క్కి తీసుకోలేద‌ని బాధితురాలి త‌ల్లిని..
అత్యాచారం చేశారు.. కేసు వెన‌క్కి తీసుకోలేద‌ని బాధితురాలి త‌ల్లిని..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అత్యాచార కేసును వెన‌క్కి తీసుకునేందుకు బాధితురాలి త‌ల్లి నిరాక‌రించింద‌ని నిందితులు కొట్టి...

By Newsmeter.Network  Published on 18 Jan 2020 1:31 PM IST


నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..22 మందికి గాయాలు
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..22 మందికి గాయాలు

ఏపీలోని నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మనుబోలు జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. లారీని వెనుక నుంచి...

By సుభాష్  Published on 18 Jan 2020 10:25 AM IST


కారును ఢీకొట్టిన వ్యాను.. 15 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
కారును ఢీకొట్టిన వ్యాను.. 15 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం

తమిళనాడులోని పుదువాయి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యాను కారును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం...

By సుభాష్  Published on 18 Jan 2020 9:57 AM IST


Share it