హైదరాబాద్: సీబీఐ కోర్ట్కు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. వోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సాక్షిగా ఉన్నారు. సీబీఐ కోర్టులో ఈ రోజు వోక్స్ వ్యాగన్పై విచారణ జరగనుంది. కొన్నేళ్లుగా ఈకేసు విచారణ జరుగుతూనే ఉంది.
హైదరాబాద్: సీబీఐ కోర్ట్కు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. వోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సాక్షిగా ఉన్నారు. సీబీఐ కోర్టులో ఈ రోజు వోక్స్ వ్యాగన్పై విచారణ జరగనుంది. కొన్నేళ్లుగా ఈకేసు విచారణ జరుగుతూనే ఉంది.