సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    టెన్షన్‌.. టెన్షన్‌.. తీరాన్ని తాకిన అంఫన్‌
    టెన్షన్‌.. టెన్షన్‌.. తీరాన్ని తాకిన 'అంఫన్‌'

    బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫన్‌ తుఫాను గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బుధవారం మధ్యాహ్నం తర్వాత తీరాన్ని తాకిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు....

    By సుభాష్  Published on 20 May 2020 5:08 PM IST


    హైదరాబాద్: డబుల్‌ బెడ్‌ రూమ్‌లపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష
    హైదరాబాద్: డబుల్‌ బెడ్‌ రూమ్‌లపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

    హైదరాబాద్‌ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లపై మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు....

    By సుభాష్  Published on 20 May 2020 3:28 PM IST


    రెండో విడత వాహన మిత్రకు శ్రీకారం చుట్టనున్న జగన్‌
    రెండో విడత 'వాహన మిత్ర'కు శ్రీకారం చుట్టనున్న జగన్‌

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహరెడ్డి పాలన పగ్గాలు చేపట్టిననాటి నుంచి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రజా సమస్యలపై ప్రత్యేక...

    By సుభాష్  Published on 20 May 2020 2:33 PM IST


    తేనెటీగలు తేనెను ఎందుకు తయారు చేసుకుంటాయి
    'తేనెటీగలు' తేనెను ఎందుకు తయారు చేసుకుంటాయి

    మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవంతేనెటీగలనేవి ఒక రకమైన తుమ్మెదలు. ఆర్థికపరంగా మానవులకు సహాయపడుతున్న ఉత్పాదక కీటకాలు. ఇవి పూలనుంచి మకరందాన్ని సేకరించి...

    By సుభాష్  Published on 20 May 2020 1:12 PM IST


    సూపర్‌ సైక్లోన్‌గా అంఫన్‌ తుఫాను
    సూపర్‌ సైక్లోన్‌గా అంఫన్‌ తుఫాను

    బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫన్‌ తుఫాను గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బుధవారం మధ్యాహ్నం తర్వాత తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు...

    By సుభాష్  Published on 20 May 2020 11:28 AM IST


    ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు రైతులు మృతి
    ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు రైతులు మృతి

    ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఏటావా నుంచి కొంత మంది రైతులు జాక్‌ఫూట్‌ పండ్లను ట్రక్కులో మార్కెట్‌కు తీసుళ్తుండగా,...

    By సుభాష్  Published on 20 May 2020 9:14 AM IST


    రేపటి నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ సర్వీసులు
    రేపటి నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ సర్వీసులు

    ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇస్తోంది. తాజాగా మరో కీలక...

    By సుభాష్  Published on 20 May 2020 8:18 AM IST


    నేడు కేంద్ర కేబినెట్ భేటీ
    నేడు కేంద్ర కేబినెట్ భేటీ

    దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో లాక్‌డౌన్‌ను మే 31 వ‌ర‌కూ కేంద్రం పొడిగించిన విష‌యం తెలిసిందే. అందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు సైతం నిన్న...

    By సుభాష్  Published on 20 May 2020 7:42 AM IST


    నేడు తీరం దాటనున్న అంఫన్‌ తుఫాను
    నేడు తీరం దాటనున్న 'అంఫన్‌' తుఫాను

    బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫన్‌ తుఫాను గుండెల్లో గుబులు రేపుతోంది. బుధవారం మధ్యాహ్నం తర్వాత తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు....

    By సుభాష్  Published on 20 May 2020 7:19 AM IST


    బ్రేకింగ్‌: ఏపీలో ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభం..!
    బ్రేకింగ్‌: ఏపీలో ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభం..!

    ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో ఏపీలో లాక్‌డౌన్‌ వల్ల విద్యాసంస్థలకు మూసి ఉన్నాయి. పదో తరగతి పరీక్షలు సైతం వాయిదా...

    By సుభాష్  Published on 19 May 2020 3:38 PM IST


    నా రాష్ట్రం - నా ఇష్టం.. కేంద్రం.. బెంగాల్‌ మధ్య వార్‌
    నా రాష్ట్రం - నా ఇష్టం.. కేంద్రం.. బెంగాల్‌ మధ్య వార్‌

    కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా నాలుగో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. మే 17తో ముగిసిన లాక్‌డౌన్‌3.0.. మరో వారం రోజుల పాటు పొడిగించింది కేంద్ర...

    By సుభాష్  Published on 19 May 2020 2:13 PM IST


    టెన్షన్‌.. టెన్షన్‌.. పోలీసులను వెంటాడుతున్న కరోనా మహమ్మారి
    టెన్షన్‌.. టెన్షన్‌.. పోలీసులను వెంటాడుతున్న కరోనా మహమ్మారి

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి....

    By సుభాష్  Published on 19 May 2020 12:07 PM IST


    Share it