హైదరాబాద్లో ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్లో బయోడైర్సిటీ జంక్షన్ వద్ద ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మాణం జరిగిన మొదటి దశ ఫ్లైఓవర్ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా...
By సుభాష్ Published on 21 May 2020 3:34 PM IST
సోనియాగాంధీపై కేసు నమోదు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై కేసు నమోదైంది. పీఎం కేర్స్ ఫండ్ పై కాంగ్రెస్ పార్టీఅధికారిక ట్విట్టర్లో మే 11న చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్...
By సుభాష్ Published on 21 May 2020 3:04 PM IST
హైదరాబాద్: లాక్డౌన్కు ముందు రూ. లక్ష జీతం.. ఇప్పుడు కూలీ పని
దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతోంది. కోట్లాది మంది జీవితాలను నాశనం చేస్తోంది. కరోనా కారణంగా లాక్డౌన్...
By సుభాష్ Published on 21 May 2020 1:18 PM IST
ఏపీలో 2452 కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నా.. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాగాజా గడిచిన 24...
By సుభాష్ Published on 21 May 2020 12:07 PM IST
హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. మరో ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్ నగరం అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ట్రాఫిక్. సిటీలో ఎక్కడికెళ్లాలన్నా.. గంటల తరబడి ప్రయాణం. ట్రాఫిక్లో చిక్కుకున్నామంటే అంతే సంగతి....
By సుభాష్ Published on 21 May 2020 11:27 AM IST
రక్తసిక్తమవుతున్న రహదారులు.. బలవుతున్న వలస కూలీలు
ముఖ్యాంశాలు నిర్లక్ష్యానికి ఎందరో అమాయకులు బలి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలువారంతా వలస కూలీలు..రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రోజు కూలీ పని...
By సుభాష్ Published on 21 May 2020 10:48 AM IST
నల్గొండ: ఘోర రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లా చిట్కాల శివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని కారు అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ...
By సుభాష్ Published on 21 May 2020 8:20 AM IST
జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు..!
డిల్లీ: ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా రద్దు అయిన సాధారణ రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు...
By సుభాష్ Published on 21 May 2020 7:26 AM IST
అతి పిన్న వయసులోనే ప్రధాని బాధ్యతలు
భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీని తమిళనాడులోని చెన్నై సమీపంలో గల శ్రీపెరంబదూర్లో 1991 మే 21న ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం బాంబు పేల్చి...
By సుభాష్ Published on 21 May 2020 6:57 AM IST
ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్థంతి
ముఖ్యాంశాలు మే 21 జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం శ్రీపెరంబదూర్లో రాజీవ్ హత్య రాజీవ్ గాంధీ హత్యకు 29 ఏళ్లు రాజీవ్గాంధీ లక్ష్యంగా పేలుడన్న...
By సుభాష్ Published on 20 May 2020 8:18 PM IST
పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని కోరిన పవన్ కళ్యాణ్
లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. చాలా మందికి తినడానికి తిండి కూడా లేని దీన పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందేమో అన్న ఆశతో...
By సుభాష్ Published on 20 May 2020 6:37 PM IST
సమైక్య పాలకుల కుట్రతోనే మంజీరాపై చెక్ డ్యామ్ నిర్మాణం జరగలేదు: మంత్రి హరీష్ రావు
సమైక్య పాలకుల కుట్రలతో మంజీరాపై చెక్ డ్యామ్ నిర్మించడం కుదరలేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లాలోని హవెలి ఘన్పూర్...
By సుభాష్ Published on 20 May 2020 5:28 PM IST