పేద వర్గాలకు వరం ఈ బస్తీ దవాఖానాలు: మంత్రి తలసాని
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల ఆరోగ్య దృష్ట్యా బస్తీ దవాఖానాలు ఎంతగానో ఉపయోగపడతాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు....
By సుభాష్ Published on 22 May 2020 2:14 PM IST
కలకలం సృష్టిస్తున్న బావిలో 9 మృతదేహాలు
వరంగల్లో బావిలో బయటపడ్డ 9 మృతదేహాల ఘటన కలకలం రేపుతోంది. గురువారం బావిలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలు లభ్యం కావడంతో పశ్చిమబెంగాల్కు చెందిన...
By సుభాష్ Published on 22 May 2020 1:39 PM IST
భారత్లో 118,447 కరోనా కేసులు
భారత్లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కరోనాను ఎంత కట్టడి చేసినా.....
By సుభాష్ Published on 22 May 2020 12:42 PM IST
హైదరాబాద్: గ్రేటర్లో 45 బస్తీ దవాఖానాలు
ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో వైద్యశాలలు పెరగనున్నాయి. దీంతో...
By సుభాష్ Published on 22 May 2020 11:29 AM IST
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఘటన స్థలానికి 45 ఫైరింజన్లు
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి సమయంలో ఢిల్లీలోని చునా భట్టి మురికివాడలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద విషయం తెలుసుకున్న...
By సుభాష్ Published on 22 May 2020 10:16 AM IST
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఓటమి ఖాయం.. స్పష్టం చేసిన సర్వే
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్.. అగ్రరాజ్యం పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ను కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా, ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలపై...
By సుభాష్ Published on 22 May 2020 9:26 AM IST
టెన్షన్.. టెన్షన్.. ఒక్క రోజే లక్ష కరోనా కేసులు.. అమెరికాలో 96వేల మరణాలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతాలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. గురువారం ఒక్కరోజే లక్ష కరోనా పాజిటివ్...
By సుభాష్ Published on 22 May 2020 8:35 AM IST
తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 38 కేసులు నమోదయ్యాయి. తాజాగా తెలంగాణ...
By సుభాష్ Published on 21 May 2020 8:51 PM IST
లాక్డౌన్ ఎఫెక్ట్: బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
కరోనా మహమ్మారి అందరి బతుకులను దారుణంగా మార్చేస్తోంది. లాక్డౌన్ కారణంగా వలస కూలీల పరిస్థితి అంతా ఇంతా కాదు. వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటు...
By సుభాష్ Published on 21 May 2020 8:29 PM IST
చనిపోయిన 14 ఏళ్ల బాలిక శవాన్ని వెలికి తీసి అత్యాచార యత్నం
దేశంలో మనుషులు రోజురోజుకు పూర్తిగా దిగజారిపోతున్నారు. ఎంతంటే సమాజం తలదించుకునేలా తయారవుతున్నారు. అలాంటి ఘటనే మీకు చెప్పేది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన...
By సుభాష్ Published on 21 May 2020 7:48 PM IST
నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి బీభత్సం చూడలేదు: మమతాబెనర్జీ
నా జీవితంలో ఇలాంటి ప్రకృతి కోపాన్ని ఎన్నడూ చూడలేదని పశ్చిబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. రాష్ట్రంలో అంఫన్ తుఫాను తీవ్ర స్థాయిలో బీభత్సం...
By సుభాష్ Published on 21 May 2020 6:11 PM IST
ఇంగ్లీష్ మీడియంపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్మీడియాం అమలుపై సర్వే చేపట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఓ ప్రముఖ సంస్థతో థర్డ్ పార్టీ సర్వే...
By సుభాష్ Published on 21 May 2020 5:39 PM IST