బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది వలస కూలీల మృతి
రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. లాక్డౌన్ కారణంగా వలస కూలీలకు శాపంగా మారింది. లాక్డౌన్ నుంచి వలస కూలీలకు కేంద్రం సడలింపులు ఇవ్వడంతో ,...
By సుభాష్ Published on 19 May 2020 11:16 AM IST
రైల్వేలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్న్యూస్ తెలిపింది రైల్వేశాఖ. ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు పశ్చిమ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. కోవిడ్-19...
By సుభాష్ Published on 19 May 2020 10:51 AM IST
హైదరాబాద్: బస్సుల్లో ప్రయాణించాలంటే ఈ నిబంధనలు పాటిచాల్సిందే..
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్ని మంగళవారం...
By సుభాష్ Published on 19 May 2020 10:13 AM IST
కేంద్రం ప్యాకేజీపై కేసీఆర్ మండిపాటు
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సోమవారం సాయంత్రం కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్...
By సుభాష్ Published on 19 May 2020 8:22 AM IST
తెలంగాణలో దూసుకెళ్తున్న కరోనా.. ఈరోజు ఎన్నికేసులంటే..
తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టినా గత వారం రోజులుగా విజృంభిస్తోంది. అయితే రాష్ట్రంలోని జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాకపోగా, ఒక్క...
By సుభాష్ Published on 18 May 2020 10:13 PM IST
తెలంగాణలో ఏవి తెరుచుకుంటాయి.. ఏవి బంద్ ఉంటాయి
ముఖ్యాంశాలు రాష్ట్రంలో అన్ని బస్సులు నడుస్తాయి హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులకు అనుమతి లేదు మెట్రో రైళ్లు నడవవు కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని...
By సుభాష్ Published on 18 May 2020 8:59 PM IST
బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో బస్సులన్ని నడుస్తాయి: సీఎం కేసీఆర్
తెలంగాణలో మే 31వ తేదీ వరకూ లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మీడియా సమావేశం...
By సుభాష్ Published on 18 May 2020 8:03 PM IST
సంచలన నిర్ణయం: ఛత్తీస్గఢ్లో మరో మూడు నెలల పాటు కర్ఫ్యూ పొడిగింపు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే మూడు దశలుగా కొనసాగిన...
By సుభాష్ Published on 18 May 2020 7:32 PM IST
విషాదం: భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం
అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. వీరిలో...
By సుభాష్ Published on 18 May 2020 5:34 PM IST
ఆగకుండా పరుగులు పెడుతున్న బంగారం ధర
పసిడి పరుగులు పెడుతోంది. ఇటీవల బ్రేకులు పడ్డ బంగారం.. ఇప్పుడు ఆగకుండా దూసుకెళ్తోంది. కాగా, యూఎస్-చైనాల కారణంగా భారీగా పసిడి ధరలు పెరుగుతున్నాయి....
By సుభాష్ Published on 18 May 2020 5:00 PM IST
అత్యంత తీవ్ర తుఫానుగా మారిన 'అంఫన్'.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
వాతావరణ అధికారులు ఊహించినట్లుగా అత్యంత తీవ్ర తుఫానుగా మారిన అంఫన్... పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తోంది. ఏపీలోని సముద్ర తీరం కల్లకలోలంగా...
By సుభాష్ Published on 18 May 2020 4:12 PM IST
నాలుగు రాష్ట్రాల వారికి 'నో ఎంట్రీ' బోర్డు పెట్టేసిన కర్ణాటక
లాక్ డౌన్ 4.0 ను భారతదేశంలో అమలు చేస్తూ ఉన్నారు. పలు రాష్ట్రాలు మరింత అలర్ట్ అయ్యాయి. కర్ణాటక రాష్ట్రం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తమ...
By సుభాష్ Published on 18 May 2020 3:24 PM IST