చైనాకు షాకిచ్చిన భారత్: టాక్టాక్తో పాటు 59 యాప్స్ నిషేధం
చైనాకు భారత ప్రభుత్వం షాకిచ్చింది. టిక్టాక్ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టిక్టాక్తో పాటు చైనాకు సంబంధించిన 59 చైనా యాప్లపై కేంద్రం...
By సుభాష్ Published on 29 Jun 2020 9:12 PM IST
విషాదం: రెండు పడవలు ఢీః.. 30 మంది జల సమాధి
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విషాదం చోటు చేసుకుంది. నదిలో ప్రయాణిస్తున్న రెండు పడవలు ఢీకొనడంతో 30 మంది మృతి చెందారు. మరికొంత మంది నదిలో ఈతకొట్టుకుంటూ...
By సుభాష్ Published on 29 Jun 2020 5:04 PM IST
న్యూస్మీటర్ టాప్ 10 న్యూస్
కరోనా వైరస్ నుంచి రక్షణ పొందండిలా..కరోనా లక్షణాలు ఎలా తెలుస్తాయి..?ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య...
By సుభాష్ Published on 29 Jun 2020 4:26 PM IST
షాకింగ్: మహారాష్ట్రలో జులై 31 వరకు మళ్లీ లాక్డౌన్
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు కాలరాస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ...
By సుభాష్ Published on 29 Jun 2020 4:08 PM IST
షాకింగ్: పరుగులు పెడుతున్న బంగారం.. ఎక్కడ ఎంతంటే
దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఒక్క రోజు దిగినట్లే దిగి మళ్లీ భగ్గుమన్నాయి. కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా మార్పులు...
By సుభాష్ Published on 29 Jun 2020 3:55 PM IST
ఏపీలో వైసీపీ నేత దారుణ హత్య
ఏపీలో హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కర్రావు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం చేపల మార్కెట్లోకి...
By సుభాష్ Published on 29 Jun 2020 3:16 PM IST
ఏపీలో కొత్తగా 706 పాజిటివ్ కేసులు.. 11 మంది మృతి
ఏపీలో కరోనా వైరస్ కాలరాస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. సోమవారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది....
By సుభాష్ Published on 29 Jun 2020 2:31 PM IST
జమ్మూ: హిజ్బుల్ కమాండర్ మసూద్ అహ్మద్ను మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూకశ్మీర్లో కాల్పుల మోత మోగుతోంది. జమ్మూలోని ఖుల్ చోహార్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో హిజ్బుల్ కమాండర్...
By సుభాష్ Published on 29 Jun 2020 2:04 PM IST
కరోనా వైరస్ నుంచి రక్షణ పొందండిలా..కరోనా లక్షణాలు ఎలా తెలుస్తాయి..?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక కరోనా నుంచి రక్షించుకునేందుకు ఇప్పటికే అనేక చోట్ల నుంచి...
By సుభాష్ Published on 29 Jun 2020 12:58 PM IST
కరాచీ స్టాక్ మార్కెట్పై ఉగ్ర దాడి
పాకిస్థాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సోమవారం కరాచీలోని స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు....
By సుభాష్ Published on 29 Jun 2020 12:10 PM IST
తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీకి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా పాజిటివ్ పట్టిపీడిస్తోంది. పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు...
By సుభాష్ Published on 29 Jun 2020 11:34 AM IST
కేరళ ఏనుగు ఘటన మరువకముందే ఏపీలో మరో దారుణం.. ఆవు నోట్లో బాంబు పేలి..
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం కొగిలేరులో వేటగాళ్ల నాటుబాంబు వల్ల ఓ ఆవు నోరు ఛిద్రమైంది. వేటగాళ్లు పండులో నాటుబాంబు...
By సుభాష్ Published on 29 Jun 2020 10:58 AM IST