అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త..రూ.265 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
తూ.గో జిల్లా : ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రి గోల్డ్ బాధితులకు శుభ వార్త అందించింది. డిపాజిట్లు చెల్లించేందుకు మొదటి విడత కింద వైఎస్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 4:59 PM IST
ఇందుకే.. అతివేగం ప్రమాదకరం అన్నది.!
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 4:44 PM IST
మంచిర్యాలలో ఎన్ఐఏ ఆకస్మిక సోదాలు..
మంచిర్యాల జిల్లాలో ఎన్ఐఏ ఆకస్మిక తనిఖీలు స్థానికంగా కలకలం రేపుతోంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో డాక్టర్ నివాసంలో ఎన్ఐఏ తనిఖీలు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 4:31 PM IST
టీమిండియాలోకి దేశవాళీ క్రికెటర్ ఎంట్రీ..
రాంచీ: దేశవాళీ క్రికెట్లో చూపిన ప్రతిభకు యువ క్రికెటర్ షాబాజ్ నదీమ్కు తగిన ప్రతిఫలం దక్కింది. చాలా కాలంగా నదీమ్ ఝార్ఖండ్ జట్టు తరుపున దేశవాళీ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 4:16 PM IST
రాంచీలో రఫ్ ఆడించిన రోహిత్..!!
రాంచీ: రాంచీ టెస్ట్లో రోహిత్ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక పక్క వికెట్ కాపాడుకుంటూనే పరుగులు రాబట్టాడు. 130 బంతుల్లో సెంచరీ చేశాడు. సెంచరీలో 13...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 4:13 PM IST
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానికి బీసీ కమిషన్ నోటీసులు
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 3:46 PM IST
తెలంగాణలో కమలం వికసిస్తుందా?!
తెలంగాణలో యూపీ,బెంగాల్ ఫార్ములాలు వర్క్వుట్ అవుతాయా? .తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉందా? కమలనాథుల ముందున్న సవాళ్లేంటి? ఉత్తరాది రాజకీయ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 3:44 PM IST
మహిళ కండక్టర్లను అరెస్టు చేసిన కంచన్ బాగ్ పోలీసులు
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్లో మహిళా కండక్టర్లు కూడా పాల్గొన్నారు. మిదాని డిపోకి చెందిన 11 మంది మహిళ కండక్టర్ లను కంచన్ బాగ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 3:32 PM IST
ప్రజల కోసమే పోలీసులు - ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
అమరావతి: పోలీసుల అమరవీరుల సంస్మరణ దినాన్ని అక్టోబర్ 21 న జరపుకుంటున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివన్నారు....
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 3:11 PM IST
భవిష్యత్తులో టీడీపీతో కలిసే ప్రసక్తేలేదు - బీజేపీ ఎంపీ జీవీఎల్
విజయవాడ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశంపార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు. బీజేపీతో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 2:38 PM IST
రాజకీయ బేతాళం: లింగమనేని...కరకట్ట...ఓ అక్రమ కట్టడం..!
"నిను వీడని నీడను నేనే"- పాట పాడుతూ ఎవరో వెనక్కాలే వస్తున్నారు.విక్రమార్కుడికి ఒళ్లు మండిపోయింది.రోజూ బేతాళుడితో బాతాఖానీ కొట్టి వచ్చే నన్నే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 2:12 PM IST
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మెరుపు ర్యాలీ
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్తో కార్మికులు సమ్మె చేపట్టారు. కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మెరుపు ర్యాలీ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Oct 2019 2:02 PM IST












