ఇన్ఫోసిస్లో మళ్లీ సంక్షోభం..సీఈవోపై ఫిర్యాదు..!
బెంగళూరు: ఇన్ఫోసిస్లో మళ్లీ కొత్త వివాదం రాజుకునేలా ఉంది. చాప కింద నీరులా ఇన్ఫోసిస్లో ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తోంది.ఇన్ఫీ సీఈవో సలీల్ ఫరేఖ్,...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 5:55 PM IST
ఐటీ దాడులపై స్పందించిన సునీల్ దాసజీ
చిత్తూరు: వరదయ్యపాలెం మండలంలో గత నాలుగు రోజులుగా జరిగిన ఐటీ దాడులపై కల్కి ఆశ్రమం స్పందించింది. ఈ సందర్భంగా సునీల్ దాసజీ మాట్లాడారు. దేశంలోని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 5:53 PM IST
ఇలాంటి అవినీతి సీఎంను మరెక్కడా చూడలేదు- చంద్రబాబు
శ్రీకాకుళం: నేతలు పార్టీ మారినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 5:16 PM IST
యాక్సిస్ బ్యాంక్తో ఏపీ పోలీసులు కుదుర్చుకున్న ఒప్పందం ఏంటీ?
గుంటూరు: పోలీస్శాఖ, యాక్సిస్ బ్యాంకు ఎంవోయు ఒప్పందం కుదిరింది. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి రామకృష్ణ సమక్షంలో ఈ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 5:08 PM IST
బోటు పై కప్పు వెలికితీసిన సత్యం బృందం
కచ్చులూరు: మునిగిపోయిన బోటు వెలికితీతలో పురోగతి సాధించారు సత్యం బృందం. బోటు పై కప్పును బయటకు తీశారు. రెండు రోప్లు కట్టి బయటకు బోటు తీస్తామని మొదటి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 5:03 PM IST
పార్లమెంట్ శీతాకాల సమావేశాల డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
ఢిల్లీ: భారత పార్లమెంట్ శీతకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉభయ సభల కార్యదర్శులకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 4:51 PM IST
బస్సు డ్రైవర్ కాళ్లు మొక్కిన మహిళా కండక్టర్..!
హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృతమవుతుంది. సికింద్రాబాద్ రాణిగంజ్ డిపో దగ్గర ప్రైవేట్ డ్రైవర్ నడుపుతున్న బస్సును ఆర్టీసీ కార్మికులు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 4:16 PM IST
ఘనంగా రచయితల సంఘం రజతోత్సవ వేడుక టీజర్ ఆవిష్కరణ
24 క్రాఫ్ట్లలో అతి ముఖ్యమైనది రచనా విభాగం. అటువంటి రచనా విభాగానికి పుట్టిల్లు తెలుగు సినీ రచయితల సంఘం. తెలుగు సినీ రచయితల సంఘానికి 25...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 4:02 PM IST
పోలింగ్ను బహిష్కరించిన మహారాష్ట్రలోని 'మనిబేలి' గ్రామం
మహారాష్ట్ర: నందూర్బార్ జిల్లా మనిబేలి గ్రామస్తులు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. ఈ గ్రామంలో కేవలం 135 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. పోలింగ్ ను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 3:47 PM IST
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ పాట
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ అసోసియేషన్ వారు ఒక పాటని రూపొందించటం జరిగింది. ఈ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 3:21 PM IST
దిగొచ్చిన జియో..కొత్త ఎత్తుగడలతో మార్కెట్లోకి..!
ముంబై: జియో కొత్త నెలవారి ప్రణాళికను ప్రకటించింది. ఇటీవల నిమిషానికి 6 పైసల చార్జీ విధించిన సంగతి తెలిసిందే .అయితే..దీనిపై తీవ్ర నిరసనలు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 3:18 PM IST
ఆర్టీసీ కార్మికులకు షాక్ : జీతాలకు డబ్బుల్లేవని హైకోర్ట్కు చెప్పిన ప్రభుత్వం
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. జీతాలు చెల్లించడానికి డబ్బుల్లేవని హై కోర్ట్కు చెప్పింది ప్రభుత్వం. ఆర్టీసీ దగ్గర...
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 2:44 PM IST












