యువతి సజీవ దహనం కేసులో బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు
ఓ యువతి సజీవదహనం కేసులో.. 16 మందికి మరణ శిక్ష విధిస్తూ బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో జరిగిన ఈ కేసును విచారించిన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2019 12:12 PM IST
హిందూపురంలో బాలకృష్ణకు చేదు అనుభవం..!
అనంతపురం: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కు హిందూపురంలో చేదు అనుభవం ఎదురైంది. గలిబిపల్లి గ్రామస్తులు బాలకృష్ణ కాన్వాయ్ను అడ్డుకున్నారు. తమ ఊరికి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2019 11:56 AM IST
కాలిఫోర్నియాలో కార్చిచ్చు..!
కాలిఫోర్నియా అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. వైన్ కంట్రీ, రివర్ సైడ్, శాన్ప్రాన్సిస్కో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో వందలాది ఇళ్లు అగ్నికి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2019 11:55 AM IST
జన్యు వ్యాధికి కాఫీ మందు..!
హైదరాబాద్: కాఫీని పరిమితికి మించి తాగకూడదు అంటారు. పరిమితికి మించి తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయంటారు. అయితే..తరుచుగా కాఫీ తాగడం వలన ఓ వ్యక్తిలో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2019 11:27 AM IST
మహిళలు మీ బంగారం జాగ్రత్త..!
మహబూబాబాద్: మహిళలకు సమాజంలో భద్రత కల్పించటానికి అన్నిరంగాలు కృషి చేస్తున్నప్పటికి..అక్కడడక్కడ ఏదో రూపంలో మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు....
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Oct 2019 11:16 AM IST
బంగ్లా సిరీస్కు భారత్ జట్టు ఎంపిక..రోహిత్ శర్మ కెప్టెన్..!
ముంబై: బంగ్లాదేశ్తో జరగనున్నటెస్ట్, టీ20 సిరీస్లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్కు కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. కోహ్లీ స్థానంలో రోహిత్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Oct 2019 11:47 PM IST
మంత్రులకు ఏపీ ఆర్ధిక శాఖ షాక్..!
అమరావతి: ఏపీ మంత్రులకు పీఆర్వోల నియామకం మరింత ఆలస్యం కానుంది. పీఆర్వోల ఫైల్ను ఏపీ ఆర్ధిక శాఖ వెనక్కి పంపి మంత్రులకు షాక్ ఇచ్చింది. మూడు నెలల నుంచి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Oct 2019 11:27 PM IST
మహారాష్ట్రలో 50 -50 ఫార్మూలాకు శివసేన పట్టు..!
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ , శివసేన ప్రభుత్వం ఏర్పడటం దాదాపు ఖాయమైంది. అయితే..ఈసారి సీఎం పీఠం తమకే కావాలంటోంది శివసేన. కుదరని పక్షంలో 50 -50...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Oct 2019 11:07 PM IST
శంకుస్థాపన చేసిన 4 ఏళ్ల తరువాత రాజధానిపై కమిటీ ఏంటీ?!: ట్విటర్లో చంద్రబాబు
అమరావతి: రాష్ట్రం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించామని ట్విట్ చేశారు చంద్రబాబు. అప్పటి ప్రతిపక్ష నేత...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Oct 2019 10:38 PM IST
మరాఠా గడ్డపై మరోసారి ఎగిరిన కాషాయజెండా..!
మరాఠా గడ్డపై మరోసారి కాషాయజెండా ఎగిరింది. వరుసగా రెండోసారి కమలదళం అధికారాన్ని సాధించింది. గతంతో పోలిస్తే సీట్లు తగ్గినా, ప్రభుత్వ ఏర్పాటు కు డోకా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Oct 2019 9:50 PM IST
వాళ్లూవీళ్లని లేదు..పనిచేయని వాళ్లను ఇంటికి పంపిన ఓటర్లు..!
పనితీరుకే ప్రజలు పట్టం కట్టారు. పెద్ద కుటుంబాలకు చెందినవాళ్లు, సామాన్యులు అన్న తేడా చూపలేదు. పని చేయని వారిని ఇంటికి సాగనంపారు. ఇష్టారాజ్యం గా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Oct 2019 9:42 PM IST
హర్యానాలో ఏడుగురు మంత్రులు ఓటమి..!!
హర్యానా: బీజేపీకి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం ఓడిపోయింది. టార్గెట్ 75 అంటూ ప్రచారం చేస్తే అందులో సగం స్థానాలే వచ్చాయి. ఏకంగా ఏడుగురు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 Oct 2019 9:36 PM IST












