షోకాజ్ ఇస్తే సైలెంట్ గా సైడ్ చేశారు...!!
అమరావతి: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మిక బదిలీ చేసింది. ఏపీ హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్సిట్యూట్ డైరెక్టర్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2019 4:27 PM IST
మహిళా తహశీల్దార్ను సజీవ దహనం చేసిన దుండగుడు
ఆ మహిళా తహశీల్దార్ను సురేష్ ఎందుకు చంపాడు..?
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2019 4:15 PM IST
చంద్రబాబు అవినీతిపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాస్తా: లక్ష్మీ పార్వతి
తాడేపల్లి: తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నందమూరి లక్ష్మీ పార్వతి విలేకరుల సమావేశం నిర్వహించారు ,ఈ సందర్భంగా ఆమె...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2019 3:14 PM IST
మహిళా ఎమ్మార్వో సజీవ దహనం, పీఎస్ లో లొంగిపోయిన దుండగుడు..!
హైదరాబాద్ :అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో దారుణం జరిగింది. తహశీల్దార్ విజయపై యువ రైతు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తహశీల్దార్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2019 3:12 PM IST
ఢిల్లీ పని అయిపోయింది.. అమరావతిని దేశ రాజధాని చేయాలి: కాంగ్రెస్ నేత సింఘ్వీ ట్వీట్
ముఖ్యాంశాలు అమరావతిని దేశ రాజధాని చేయాలంటూ కాంగ్రెస్ నేత సింఘ్వీ ట్వీట్ రాంచీని కూడా పరిశీలించవచ్చన్న సింఘ్వీ ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2019 2:49 PM IST
ఆమె చూపులు హృదయాలను కొల్లగొడతాయి..!
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అల.. వైకుంఠపుములో’. ఈ చిత్రాన్ని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2019 2:20 PM IST
కాలేజ్ లెక్చరర్ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీగల రాంరెడ్డి పాల్ టెక్ని క్ కాలేజి యాజమాన్యం వేధింపులు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు దారితీశాయి. కాలేజ్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2019 2:13 PM IST
టిటిడి విజిలెన్స్ వలలో మరో దళారి
తిరుమలలో దుర్గా కిరణ్ అనే మరో దళారిని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. టీటీడీ వసతి గుదులను భక్తులకు అధిక మొత్తానికి దళారి విక్రయిస్తున్నట్లు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2019 1:57 PM IST
విశాఖలో జనసేన నేతలతో పవన్ సమీక్ష
విశాఖపట్నంలో జనసేన నాయకులతో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమీక్ష
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2019 1:54 PM IST
ఆ కాలుష్యం నుండి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థించండి
ఢిల్లీ: దేశ రాజధాని కాలుష్యం కోరలు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను కూడా తాకాయి. కాలుష్యం కారణంగా షూటింగ్ చేయడం చాలా కష్టంగా మారిందని.. ఈ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2019 1:37 PM IST
విజయవాడలో టవర్ ఎక్కి నిరుద్యోగుల నిరసన
విజయవాడలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆకాశవాణి టవర్ ఎక్కి నిరసన తెలిపారు. జగనన్న.. జాబ్ ఇవ్వన్న అంటూ నినాదాలు చేశారు.సీఎం జగన్ వెంటనే స్పందించి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2019 1:24 PM IST
ఇండియా మ్యాప్లో భూతద్దం వేసి వెతికినా కనబడని అమరావతి..!
అంతన్నారు..ఇంతన్నారు ఇండియా మ్యాప్లో అమరావతిని లేకుండా చేశారు.అమరావతిని ప్రపంచ పటంలో పెడతానన్నారు ఇండియా మ్యాప్లోనే లేకుండా చేశారు. అమరావతిని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Nov 2019 12:58 PM IST












